విద్యకు అత్యున్నత ప్రాధాన్యత
విజయనగరం ముచ్చట్లు:
విద్యకు సీఎం జగన్ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా శాఖలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యా దీవెన ద్వారా ఫుల్ ఫీజు రీఎంబెర్స్మెంట్ ఇస్తున్న ఏకైక…