మాస్క్ తప్పని సరి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణం మార్పుతో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో డీజీసీఏ (ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)…