పొత్తుల తుట్టెను కదిపిన జనసేనాని
విజయవాడ ముచ్చట్లు:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా రెండు రోజుల ఏపీ రాష్ట్ర పర్యటించారు. సోమవారం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న నడ్డా.. విజయవాడ సిద్దార్ధ కాలేజీ మైదానంలో బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ల సభలో పాల్గొన్నారు. ఎన్నికలు…