ప్రైవేటు ఆసుపత్రిలో రోగి మృతి
-బంధువుల అందోళన
రంగారెడ్డిముచ్చట్లు:
సైదాబాద్ డివిజన్ పరిధిలోని నైటింగేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మీ పతి నాయక్ (55) విషయమై మృతుడి బంధువులు, కుమారులు గురువారం నాడు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే …