లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ
- సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.…