రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామం శివారులో బైకును టిప్పర్ ఢీ కొన్న ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతిచెందారు..
ముగ్గురిలో తల్లి కొడుకు,మేనల్లుడు కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు…