పుంగనూరులో రైతులందరికి సకాలంలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రైతులందరికి సకాలంలో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని బోడేవారిపల్లె ఆర్బికె లో విత్తనాలు పంపిణీని ఏవో రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.…