తిరుమలగిరి విద్యార్థి ఆత్మహత్య
భయంతోనే ప్రాణాలు తీసుకుంది
- డి.ఎస్.పి మహేష్
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురిచేయటంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు.ఈ…