శ్రీ పద్మావతి అమ్మవారికి తిరునిండ్రవూరు గొడుగులు
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గురువారం రెండు గొడుగులు కానుకగా అందాయి. తమిళనాడులోని తిరునిండ్ర వూరుకు చెందిన శ్రీ రామానుజ కైంకర్యట్రస్ట్ అర్గనైజింగ్ ట్రస్టీ
రామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ గొడుగులను…