పుంగనూరులో టిట్కో గృహప్రవేశాలకు సిద్దం – కమిషనర్ నరసింహప్రసాద్
-1536 మంది లబ్ధిదారులు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన టిట్కో గృహాలు మున్సిపాలిటిలో గృహప్రవేశాలకు సిద్దం చేసినట్లు కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి…