Browsing Tag

Toxic experiment in the pond…fish died

చెరువులో విష ప్రయోగం…చేపలు మృతి

ఖమ్మం ముచ్చట్లు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని  వ్యక్తులు  చెరువు నీటిలో విషం కలిపారు. దాంతో దాదాపు 35 టన్నుల చేపలు మృతిచెందాయి.  మత్స్యకారులకు ,సుమారు రూ 30 లక్షల నష్టం…