శ్రీసుగుటూరు గంగమ్మ జాతరలో ట్రాఫిక్ మళ్లింపు – సీఐ మధుసూదన్రెడ్డి
- 144 సెక్షన్ అమలు
-383 మందితో బందోబస్తు
పుంగనూరు ముచ్చట్లు:
శ్రీసుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ను ఈనెల 14, 15 తేదీలలో మళ్లిస్తున్నట్లు సీఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్స్టేషన్లో కమిషనర్…