నిమజ్జన వేడుకల్లో విషాదం…నదిలో యువకుడు గల్లంతు
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ కాలనీకి చెందిన హరి అనే 14 ఏళ్ల బాలుడు సిద్ధాపూర్ వద్ద గల స్వర్ణ నదిలో వినాయక నిమజ్జనం చేస్తుండగా గల్లంతు అయ్యాడు. నిన్న రాత్రి గణేషు నిమజ్జన శోభాయాత్ర నిర్వహించుకుని అనంతరం…