బెంగళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి రోడ్డు మీద స్కూటీపై వెళుతున్న ఒక ఫ్యామిలీపై పడింది. ఈ ఘటనలో ఒక మహిళకు, వారి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి.…