ఇడుపులపాయ ట్రాపుల్ ఊటీలో విషాదం
గుండెపోటుతో విద్యార్ది మృతి
కడప ముచ్చట్లు:
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్ అనే విద్యార్థి గుండె పోటు తో మృతి చెందారు.…