పద్మానాపల్లి గ్రామంలో లో విషాదం
-పాము కాటుతో రైతు ,అనారోగ్యంతో మహిళ మృతి
నాగర్ కర్నూలు ముచ్చట్లు:
లింగాల మండల పరిధిలోని పద్మానాపల్లి గ్రామంలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఇద్దరు మరణించడంతో వారి కుటుంబాలు, బంధువులు గ్రామంలో కన్నీరుమున్నీరుగా…