పుంగనూరులో 28న హజ్ యాత్రికులకు శిక్షణ
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా నుంచి హజ్యాత్రకు ప్రభుత్వం తరపున వెళ్తున్న ముస్లింలకు ఈనెల 28న పట్టణంలోని ఉర్ధూస్కూల్లో శిక్షణ ఇస్తున్నట్లు అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో…