పుంగనూరులో జగనన్న గోరుముద్దపై శిక్షణ -ఎంఈవో వెంకట్రమణారెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు వంట మనుషులకు , సహాయకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఎంఈవో వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్లో శిక్షణ…