మన ప్రభుత్వంలో గిరిజనులకు ప్రపంచంతో పోటీపడే విద్యావకాశాలు.. సీఎం జగన్
విజయ నగరం ముచ్చట్ల:
*ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన వర్సిటీకి కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం జగన్*
*సాలూరులో రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు*
*ఈ వర్సిటీతో గిరిపుత్రుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు*…