పుంగనూరులో వలంటీర్లకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని సచివాలయాలలో పని చేస్తున్న వలంటీర్లను మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా సన్మానించి పురస్కారాలు అందజేశారు. మంగళవారం పట్టణంలోని 16వ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వలంటీర్లు రేష్మా, ప్రశాంత్, యుగంధర్,…