పొట్టి శ్రీరాములుకు నివాళులు
అమరావతి ముచ్చట్లు:
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా గురువారం సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారుర. ఈ ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ…