5 రౌండ్లు ముగిసే సరికి 1430ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్.
నల్గొండ ముచ్చట్లు:
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్...రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం..ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్…