ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పూజలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులకు శుక్రవారం నిర్వహించిన పూజల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. పూజలు చేసిన అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3…