శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు…