బెంగళూరు శ్రీవారి ఆలయంలో పుష్కరిణి, కళ్యాణకట్టను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
తిరుపతి ముచ్చట్లు:
బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి, కల్యాణకట్టను ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఛైర్మన్…