శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామ స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్
తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఉదయం తిరుపతి లోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. శ్రీ గోవింద రాజ స్వామి, శ్రీ రాముల వారి…