ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్ స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల ముచ్చట్లు :
శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం ఆయన అధికారులతో…