తిరుమలలో భక్తుల రవాణా కోసం 10 విద్యుత్ ధర్మరథాలు- ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి
- రూ.18 కోట్లతో బస్సులను విరాళంగా అందించిన మేఘా సంస్థ
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 నూతన విద్యుత్ ధర్మరథాలను టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన…