ఉదయం 6 గంటల నుండే వైకుంఠ ద్వార సర్వదర్శనం ప్రారంభం – టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. …