అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు
తిరుపతి ముచ్చట్లు :
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భూమన కరుణాకర రెడ్డి ఆదివారం కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు జేఈవో శ్రీవీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో …