పుంగనూరులో వేరువేరు సంఘటనలలో విద్యుత్షాక్తో ఇద్దరు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
రెండు సంఘటనలలో విద్యుత్షాక్కు గురై ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద ఇంటికి మోల్డింగ్ పనుల్లో ఉన్న కర్నాటకా కార్మికుడు నాగరాజు (36) కు పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి…