గోదావరిలో ఇద్దరు మృతి
భద్రాచలం ముచ్చట్లు :
గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయారు. ఇద్దరు యువకులు వాసు,అక్బర్ మృతదేహాలు పోలీసుల సహాయ సహకారాలతో వెలికితీశారు. పట్టణ సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై మధు ప్రసాద్ నేతృత్వంలో కానిస్టేబుళ్లు కోటి,ఓదెలు…