రెండు ఘోర ప్రమాదాలు
ముంబై ముచ్చట్లు:
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి పుణె వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. ప్రమాదంలో పాతికమంది చనిపోగా మరో పది మంది…