రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన…