రోడ్డు ప్రమదంలో ఇద్దరు మృతి..ఒకరికి తీవ్ర గాయాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకిరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా షీలా నగర్ స్పీడ్ వైస్ లాజిక్…