గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
మంథని ముచ్చట్లు:
గుర్తుతెలియని వాహనం ఢీకొని బుధవారం ఉదయం ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ శివారులోని గాడిదల గండి గుట్ట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి…