కారు ఢీకొని ఇద్దరుభవానీల మృతి
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ జిల్లా తుని 16 వ జాతీరహదారిపై డిమార్ట్ సమీపం హవేలీ దాబా వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నడిచి వెళుతున్న భవానీ భక్తులను కారు ఢీకొంది. ఘటనలో ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా శ్రీకాకుళం…