పుంగనూరులో రెండు రోడ్డు ప్రమాదాలు- ఒకరు మృతి , ఇద్దరికి గాయాలు
పుంగనూరు ముచ్చట్లు:
ఒకే ప్రాంతంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా , ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు పట్టణానికి చెందిన రమేష్, తేజశ్రీ (25) కలసి జాతరకు నడిచివస్తుండగా ఎదురుగా వస్తున్న…