రామసముద్రంలో నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
రామసముద్రం ముచ్చట్లు:
ఫారంపాండ్ నీటి కుంటలో ప్రమాదవశాత్తు కాలుజారిపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని రాగిమాకులపల్లె పంచాయతీ సాన్నిప్పల్లెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.…