శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
తిరుమల ముచ్చట్లు:
కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి ఇరానీ ఈరోజు ఉదయం స్వామివారిని…