కాకినాడలో కేంద్ర మంత్రి పర్యటన
కాకినాడ ముచ్చట్లు:
సుపరిపాలన, పేదల సంక్షేమం లక్ష్యంగా కొనసాగిన ఎనిమిదేళ్ల కేంద్ర ప్రభుత్వపాలన దేశ సర్వతో వికాసానికి సుస్థిర బాటలు వేసిందని కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పశు సంవర్ధక, పాడి శాఖల సహాయ మంత్రి డాక్టల్ ఎల్ మురుగన్…