పుంగనూరులో గడప గడపకు అపూర్వ వందనం -ఎంపీపీ భాస్కర్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళ లు హాజరై అపూర్వ వందనం చేసి స్వాగతం పలికారు. సోమవారం కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్…