ముత్యపుపందిరి వాహనసేవలో ఆరు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం ముత్యపుపందిరి వాహన సేవలో ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన ఆరు పుస్తకాలను బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,…