యూపీ టూ ఢీల్లీ
-రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న కమలం
లక్నో ముచ్చట్లు:
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, యాదవులు, పస్మాండ ముస్లింలలో పునాదిని విస్తరించాలని బిజెపి యోచిస్తోంది. వచ్చే సార్వత్రికఎన్నికల్లో మొత్తం 80 లోక్సభ స్థానాలను గెలుచుకునే వ్యూహంలో…