పుంగనూరులో ఉర్ధూపాఠశాల నిర్మాణ పనులు ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రాంపల్లె గ్రామంలో ఉర్ధూపాఠశాల నిర్మాణ పనులకు బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. భూమిపూజా కార్యక్రమాన్ని ఎంపీడీవో రామనాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా…