హత్యకు దారితీసిన గోడపై మూత్రం
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
దేశ రాజధాని డిల్లి లో ఘోరం జరిగింది. బిజీ మార్కెట్లో అంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి మరీ కత్తితో హతమార్చింది ఓ గ్రూప్. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఇలా హత్యకు దారి తీసింది.…