టిటిడి స్థానిక ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి- విశేషంగా దర్శించుకున్న భక్తులు
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి స్థానిక ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు దర్శించుకున్నారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో...తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం…