కోస్తాలోనూ వసంత కృష్ణ ప్రసాద్
విజయవాడ ముచ్చట్లు :
ఎన్నికలు దగ్గర పడే సమయంలో అధికార వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగానే బయట పెడుతున్నారు. పార్టీకి ఇది డ్యామేజీ తెస్తుందని తెలిిసినా వైసీపీ నేతలు పార్టీ లైన్ ను థిక్కరించడానికే రెడీ…