పుంగనూరులో 13న వాహనాలు వేలం-సీఐ ఎం.గంగిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం రావాణా కేసుల్లో పట్టుబడిన 20 వాహనాలను ఈనెల 13న సాయంత్రం 4 గంటలకు వేలం వేయనున్నట్లు అర్భన్ సీఐ ఎం.గంగిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాల మేరకు 17…