భీమవరంలో వెంకయ్య పర్యటన
భీమవరం ముచ్చట్లు:
పశ్చిమ గోదావరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు భీమవరంలో పర్యటించారు. ముందుగా పట్టణంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజలను సంఘటితం చేసి స్వతంత్ర పోరాటం వైపు నడిపించిన యోధుడు అల్లూరి అని,…